సోదరుడితో గొడవపడి.. చైనీస్ మొబైల్ ఫోన్ మింగేసిన అమ్మాయి

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (08:15 IST)
కొందరు యువతీయువకులు క్షణికావేశంలో ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ యువతి క్షణికావేశంలో చైనీస్ మొబైల్ మింగేసింది. ఈ రాష్ట్రంలోని భిండ్‌ అనే ప్రాంతానికి చెందిన 18 యేళ్ల అను అమ్మాయి ఈ పనికి పాల్పడింది.
 
మొబైల్ ఫోన్ కోసం తన సోదరుడితో గొడపడింది. ఈ గొడవ వారిద్దరి మధ్య తీవ్ర స్థాయికి చేరింది. దీంతో మనస్తాపం చెందిన అను.. చైనీస్ మొబైల్ ఫోన్‌ను మింగేసింది. ఆ తర్వాత ఆమెకు వాతంలు కావడంతో తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. 
 
ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన గ్వాలియర్‌లోని జయారోగ్య ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్కాన్ తీయగా, ఆమె పొట్టలో మొబైల్ ఫోన్ ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత రెండు గంటల పాటు వైద్యులు శ్రమించి ఆపరేషన్ చేసి మింగేసిన ఫోనును బయటకు తీశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

Shraddha Srinath: గేమింగ్ డెవలపర్‌గా నటించడం ఛాలెంజ్ గా వుంది: శ్రద్ధా శ్రీనాథ్

OG sucess: త్రివిక్రమ్ వల్లే ఓజీ చేశాం, సక్సెస్ తో మాటలు రావడంలేదు : డివివి దానయ్య

ట్రాన్: అరేస్‌లో నా హీరో జెఫ్ బ్రిడ్జెస్: ఒక లెజెండ్, ది బెస్ట్ అంటున్న జారెడ్ లెటో

NTR: దుష్ట పాత్రలు సాత్విక పాత్రల ధూళిపాళ కు అదృష్టం జి.వరలక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments