Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరుడితో గొడవపడి.. చైనీస్ మొబైల్ ఫోన్ మింగేసిన అమ్మాయి

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (08:15 IST)
కొందరు యువతీయువకులు క్షణికావేశంలో ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ యువతి క్షణికావేశంలో చైనీస్ మొబైల్ మింగేసింది. ఈ రాష్ట్రంలోని భిండ్‌ అనే ప్రాంతానికి చెందిన 18 యేళ్ల అను అమ్మాయి ఈ పనికి పాల్పడింది.
 
మొబైల్ ఫోన్ కోసం తన సోదరుడితో గొడపడింది. ఈ గొడవ వారిద్దరి మధ్య తీవ్ర స్థాయికి చేరింది. దీంతో మనస్తాపం చెందిన అను.. చైనీస్ మొబైల్ ఫోన్‌ను మింగేసింది. ఆ తర్వాత ఆమెకు వాతంలు కావడంతో తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. 
 
ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన గ్వాలియర్‌లోని జయారోగ్య ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్కాన్ తీయగా, ఆమె పొట్టలో మొబైల్ ఫోన్ ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత రెండు గంటల పాటు వైద్యులు శ్రమించి ఆపరేషన్ చేసి మింగేసిన ఫోనును బయటకు తీశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments