Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెను వేధించిన యువకుడిని పోలీసులకు పట్టిచ్చిన తల్లి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2016 (14:58 IST)
కుమార్తెను వేధిస్తున్న ఓ వ్యక్తిని ముంబై మహిళ 22 రోజుల తర్వాత పోలీసులకు అప్పగించింది. దక్షిణ ముంబై కళాశాలలో చదువుతున్న యువతిని జనవరి 30న అదే సబ్ వేలో వేధించాడు. జరిగిన విషయాన్ని ఆ యువతి.. ఆమె తల్లితో చెప్పింది. ఇంకా ఆ యువకుడు ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి అదే ప్రాంతంలో మధ్యాహ్న సమయంలో కాపు కాసిన ఆ మహిళ.. 22 రోజుల నిరీక్షణ అనంతరం తిరిగి అదే స్టేషన్లో పట్టుకుంది.  
 
ముంబైలోని మెట్రో సినిమా సబ్ వే స్టేషన్‌లో 22 ఏళ్ల నిరుద్యోగి నడిచి వస్తున్నాడు. అతని వెనకే వచ్చిన బాధితురాలి తల్లి.. అతనిని ఒక్కసారిగా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. తనను వేధించిన వ్యక్తి ఇతనేనని సదరు యులవతి గుర్తుపట్టగా కేసు నమోదు చేసిన ఆజాద్ మైదాన్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments