Webdunia - Bharat's app for daily news and videos

Install App

60 నెలల్లో 60 కోట్ల మందికి పైగా శౌచాలయాలు: మోదీ

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (09:36 IST)
భారత్‌ బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మారినందుకు సంతోషంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌ అహ్మదాబాద్‌లో స్వచ్ఛ భారత్‌ దివస్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారత్​ను బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా ప్రకటించారు మోదీ. 60 కోట్ల మందికిపైగా శౌచాలయాలు అందుబాటులోకి తెచ్చామని ఆయన చెప్పారు. దీన్ని చూసి ప్రపంచమే అబ్బురపడిందని మోదీ తెలిపారు.

60 నెలల్లో 60 కోట్ల మందికి పైగా శౌచాలయాలు అందుబాటులోకి తెచ్చామని.. దాదాపు 11 కోట్లకు పైగా శౌచాలయాల నిర్మాణం చేపట్టామని తెలిపారు. భారీగా శౌచాలయాల నిర్మాణంతో ప్రపంచమంతా అబ్బురపడిందని ప్రధాని అన్నారు.

సబర్మతి ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో సందేశం రాసిన మోదీ.. గాంధీ కలలు కన్న స్వచ్ఛభారత్‌ స్వప్నాన్ని సాక్షాత్కారం చేస్తున్నామని పేర్కొన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా 150 రూపాయల నాణెంతో పాటు ఆరు రకాల స్టాంపులను విడుదల చేశారు ప్రధాని మోదీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిరంజీవి విశ్వంభర కు క్లాష్ వస్తుందా ?

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments