60 నెలల్లో 60 కోట్ల మందికి పైగా శౌచాలయాలు: మోదీ

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (09:36 IST)
భారత్‌ బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మారినందుకు సంతోషంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌ అహ్మదాబాద్‌లో స్వచ్ఛ భారత్‌ దివస్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారత్​ను బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా ప్రకటించారు మోదీ. 60 కోట్ల మందికిపైగా శౌచాలయాలు అందుబాటులోకి తెచ్చామని ఆయన చెప్పారు. దీన్ని చూసి ప్రపంచమే అబ్బురపడిందని మోదీ తెలిపారు.

60 నెలల్లో 60 కోట్ల మందికి పైగా శౌచాలయాలు అందుబాటులోకి తెచ్చామని.. దాదాపు 11 కోట్లకు పైగా శౌచాలయాల నిర్మాణం చేపట్టామని తెలిపారు. భారీగా శౌచాలయాల నిర్మాణంతో ప్రపంచమంతా అబ్బురపడిందని ప్రధాని అన్నారు.

సబర్మతి ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో సందేశం రాసిన మోదీ.. గాంధీ కలలు కన్న స్వచ్ఛభారత్‌ స్వప్నాన్ని సాక్షాత్కారం చేస్తున్నామని పేర్కొన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా 150 రూపాయల నాణెంతో పాటు ఆరు రకాల స్టాంపులను విడుదల చేశారు ప్రధాని మోదీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments