Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ ఎఫెక్టు : మెట్రోలో కోతుల ప్రయాణం

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (13:29 IST)
లాక్డౌన్ కారణంగా అనేక మూగ జీవులు ఆహారం కోసం జనావాస ప్రాంతాలకు వస్తున్నాయి. ఇక కోతుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ రోజుల్లోనే ఈ కోతులు జనావాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. తాజాగా ఓ కోతి మెట్రోరైలులో ప్రయాణించింది. ఇది ఢిల్లీలోని యమునా బ్యాంక్ స్టేషన్ మార్గంలో చోటుచేసుకుంది. 
 
రైల్లో హుషారుగా అటూ ఇటూ తిరుగుతూ క‌నిపించింది. మొదట అటూ ఇటూ కలిగియ దిరిగిన వానరం తర్వాత ఓ ప్రయాణికుడి వద్ద సీటుపై కూర్చుంది. ట్రైన్‌ వెళ్తుండగా అద్దాల్లోంచి పరిసరాలను గమనిస్తూ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
అయితే, మెట్రో రైలులో కోతి ప్రయాణించిన విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. ఇంతకుముందు సైతం ఢిల్లీలో ఒకసారి మెట్రోలో కోతి ప్రయాణించింది. మ‌నుషుల‌కు హాని చేస్తే ప‌రిస్థితి ఏంట‌ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్.. ఎవరు?

Rashmika : విజయ్ దేవరకండ, రష్మిక పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments