Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ ఎఫెక్టు : మెట్రోలో కోతుల ప్రయాణం

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (13:29 IST)
లాక్డౌన్ కారణంగా అనేక మూగ జీవులు ఆహారం కోసం జనావాస ప్రాంతాలకు వస్తున్నాయి. ఇక కోతుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ రోజుల్లోనే ఈ కోతులు జనావాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. తాజాగా ఓ కోతి మెట్రోరైలులో ప్రయాణించింది. ఇది ఢిల్లీలోని యమునా బ్యాంక్ స్టేషన్ మార్గంలో చోటుచేసుకుంది. 
 
రైల్లో హుషారుగా అటూ ఇటూ తిరుగుతూ క‌నిపించింది. మొదట అటూ ఇటూ కలిగియ దిరిగిన వానరం తర్వాత ఓ ప్రయాణికుడి వద్ద సీటుపై కూర్చుంది. ట్రైన్‌ వెళ్తుండగా అద్దాల్లోంచి పరిసరాలను గమనిస్తూ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
అయితే, మెట్రో రైలులో కోతి ప్రయాణించిన విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. ఇంతకుముందు సైతం ఢిల్లీలో ఒకసారి మెట్రోలో కోతి ప్రయాణించింది. మ‌నుషుల‌కు హాని చేస్తే ప‌రిస్థితి ఏంట‌ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments