Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంబేలెత్తిస్తున్న మంకీ ఫీవర్: కర్నాటకలో తొలికేసు నమోదు

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (14:50 IST)
కర్నాటకను ఒకవైపు కరోనావైరస్ కుదిపేస్తుంటే మరోవైపు కొత్తగా మంకీ ఫీవర్ ఎటాక్ చేస్తోంది. కర్ణాటక తీర్థహళ్లిలోని కుడిగే గ్రామంలో 57 ఏళ్ల మహిళ క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (మంకీఫీవర్)తో ఆసుపత్రిలో చేరింది. రోగి కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.

 
ఆ తర్వాత ఆమె రక్త నమూనా సేకరించి పరీక్షించగా మంకీ ఫీవర్ అని తేలింది. ఈ వైరస్ కోతుల ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెపుతున్నారు. మరి ఈ ఫీవర్ మరి ఇంకెంతమందికి వ్యాపించిందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments