వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై మోడీ ఫొటోలా?: ప్రియాంక గాంధీ

Webdunia
గురువారం, 27 మే 2021 (12:01 IST)
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ను ప్రధాని మోదీ తన సొంత ప్రతిష్ట కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీవాద్రా విమర్శలు చేశారు.

వ్యాక్సినేషన్ అనేది ప్రజల ప్రాణాలను కాపాడే ఓ సాధనమని, దానిని ఆ కోణంలో చూడకుండా, ఆయన సొంత ఇమేజ్ కోసం ఉపయోగించుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా ఆమె దుయ్యబట్టారు.

దేశంలో వ్యాక్సిన్ కొరతకు మోదీయే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర దేశాల నుంచి విరాళాలు సేకరిస్తున్నారని మండిపడ్డారు.

వ్యాక్సిన్ విషయంపై ఓ వైపు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై ప్రధాని ఫొటోను పెట్టి, మొత్తం బాధ్యతను రాష్ట్రాల పై నెట్టివేస్తున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments