Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై మోడీ ఫొటోలా?: ప్రియాంక గాంధీ

Webdunia
గురువారం, 27 మే 2021 (12:01 IST)
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ను ప్రధాని మోదీ తన సొంత ప్రతిష్ట కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీవాద్రా విమర్శలు చేశారు.

వ్యాక్సినేషన్ అనేది ప్రజల ప్రాణాలను కాపాడే ఓ సాధనమని, దానిని ఆ కోణంలో చూడకుండా, ఆయన సొంత ఇమేజ్ కోసం ఉపయోగించుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా ఆమె దుయ్యబట్టారు.

దేశంలో వ్యాక్సిన్ కొరతకు మోదీయే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర దేశాల నుంచి విరాళాలు సేకరిస్తున్నారని మండిపడ్డారు.

వ్యాక్సిన్ విషయంపై ఓ వైపు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై ప్రధాని ఫొటోను పెట్టి, మొత్తం బాధ్యతను రాష్ట్రాల పై నెట్టివేస్తున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments