Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్‌ సర్కారుకే ఓటు వేస్తా : రాంజెఠ్మలానీ

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (10:28 IST)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఓటు వేస్తానని ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ మాజీ సభ్యుడు రాంజెఠ్మలానీ స్పష్టంచేశారు. నితీష్ కుమార్ ప్రభుత్వం పనీతీరు భేషుగ్గా ఉందని అందువల్ల ఆయన నేతృత్వంలోని సర్కారు మళ్లీ ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తూ జేడీయుకి ఓటు వేస్తానని ప్రకటించారు. 
 
అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన విమర్శలు గుప్పించారు. భారత ప్రజలను మోసం చేసిన మోడీకి తప్పనిసరిగా శిక్ష పడాల్సిందేనన్నారు. బీహార్ ఎన్నికల్లో మోడీ ఓటమిని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. 
 
కాగా, జూన్ వరకూ మోడీ కోటరీలోనే ఉన్న రాంజఠ్మలానీ, తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉండాలని గట్టిగా పట్టుబట్టారు కూడా. చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌గా కేవీ చౌదరిని నియమించడంతో ఆయన బీజీపీకి దూరమయ్యారు. 

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments