Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకోవాల్సిందే

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (11:34 IST)
పలు సంచలన నిర్ణయాలతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీలో పొగడ్తలతో సమయాన్ని వృధా చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రులు, ఎమ్మెల్యేలను హెచ్చరించిన సంగతి తెలిసిందే.
 
తాజాగా ఎమ్మెల్యేలు, మంత్రులు వారి నివాసాల నుండి క్యారేజీలు తెచ్చుకోవాల్సిందేనని ఆదేశించారు. అసెంబ్లీలోని భోజనశాలను మూసివేయాలని, అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక నుండి క్యారేజీలు తీసుకురావాల్సి వుంటుందని పేర్కొన్నారు. 
 
అలాగే తన కాన్వాయ్‌తో సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో కాన్వాయ్‌లోని కార్ల సంఖ్యను తగ్గించారు. అయితే అన్నాడిఎంకె నెలకొల్పిన అమ్మ క్యాంటీన్లను కొనసాగించారు. ఇలా వరుసగా ప్రజాహిత నిర్ణయాలతో స్టాలిన్‌ దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments