Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకోవాల్సిందే

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (11:34 IST)
పలు సంచలన నిర్ణయాలతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీలో పొగడ్తలతో సమయాన్ని వృధా చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రులు, ఎమ్మెల్యేలను హెచ్చరించిన సంగతి తెలిసిందే.
 
తాజాగా ఎమ్మెల్యేలు, మంత్రులు వారి నివాసాల నుండి క్యారేజీలు తెచ్చుకోవాల్సిందేనని ఆదేశించారు. అసెంబ్లీలోని భోజనశాలను మూసివేయాలని, అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక నుండి క్యారేజీలు తీసుకురావాల్సి వుంటుందని పేర్కొన్నారు. 
 
అలాగే తన కాన్వాయ్‌తో సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో కాన్వాయ్‌లోని కార్ల సంఖ్యను తగ్గించారు. అయితే అన్నాడిఎంకె నెలకొల్పిన అమ్మ క్యాంటీన్లను కొనసాగించారు. ఇలా వరుసగా ప్రజాహిత నిర్ణయాలతో స్టాలిన్‌ దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments