Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిస్సా రాష్ట్రంలో అసిస్టెంట్ కలెక్టర్ అనుమానాస్పద మృతి

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (11:37 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఓ అసిస్టెంట్ కలెక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. రాష్ట్రంలోని రూర్కెలాలో అసిస్టెంట్ కలెక్టరుగా పని చేస్తున్న సస్మిత మింజ్ (35) ఈ నెల 15వ తేదీన విధులకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే, ఈ నెల 17వ తేదీన ఆమె ఓ హోటల్‌లో ఉన్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. అక్కడకు వెళ్లిన కుటుంబ సభ్యులను కలిసేందుకు ఆమె నిరాకరించారు. పిమ్మట రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహం ఓ జలాశయం వద్ద లభించింది. 
 
తనకు విశ్రాంతి కావాలని చెప్పి ఆమె వారిని కలిసేందుకు నిరాకరించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆమె మృతదేహం పట్టణంలోని జలాశయంలో కనిపించింది. తీరంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్, చెప్పులను గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏకంగా ఓ అసిస్టెంట్ కలెక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందడం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments