Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిస్సా రాష్ట్రంలో అసిస్టెంట్ కలెక్టర్ అనుమానాస్పద మృతి

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (11:37 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఓ అసిస్టెంట్ కలెక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. రాష్ట్రంలోని రూర్కెలాలో అసిస్టెంట్ కలెక్టరుగా పని చేస్తున్న సస్మిత మింజ్ (35) ఈ నెల 15వ తేదీన విధులకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే, ఈ నెల 17వ తేదీన ఆమె ఓ హోటల్‌లో ఉన్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. అక్కడకు వెళ్లిన కుటుంబ సభ్యులను కలిసేందుకు ఆమె నిరాకరించారు. పిమ్మట రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహం ఓ జలాశయం వద్ద లభించింది. 
 
తనకు విశ్రాంతి కావాలని చెప్పి ఆమె వారిని కలిసేందుకు నిరాకరించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆమె మృతదేహం పట్టణంలోని జలాశయంలో కనిపించింది. తీరంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్, చెప్పులను గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏకంగా ఓ అసిస్టెంట్ కలెక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందడం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments