Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో అదృశ్యమైన విమానం... తూర్పుగోదావరి అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టిందా?

చెన్నై, తాంబరం ఎయిర్‌బేస్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే అదృశ్యమైంది. ఈ విమానం తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (10:08 IST)
చెన్నై, తాంబరం ఎయిర్‌బేస్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే అదృశ్యమైంది. ఈ విమానం తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వాయుసేనకు చెందిన ఏఎన్-32 రకం విమానం శిక్షణలోభాగంగా తాంబరం ఎయిర్‌బేస్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరింది. ఆ తర్వాత అది అదృశ్యమైపోయింది. ఈ విమానం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా.. ఇస్రో శాటిలైట్ సాయం కోరినా.. ఆచూకీ మాత్రం కనిపెట్టలేక పోయారు. 
 
ఈ పరిస్థితుల్లో రాజవొమ్మంగి, జడ్డంగి, అమీనాబాద్, అమ్మిరేగల అటవీప్రాంతాల్లో బాధిత కుటుంబాల బంధువులు, ఎన్‌ఏడీ అధికారులు వెతికారు. తక్కువ ఎత్తులో యుద్ధ విమానం వెళ్లినట్లు చెపుతున్నారు. ఐఎన్‌ఎస్‌ డేగ నుంచి రోజువారీ శిక్షణలో భాగంగా హాక్‌ విమానాలు ప్రయాణించాయని అధికారులు నిర్ధారించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments