Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో అదృశ్యమైన విమానం... తూర్పుగోదావరి అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టిందా?

చెన్నై, తాంబరం ఎయిర్‌బేస్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే అదృశ్యమైంది. ఈ విమానం తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (10:08 IST)
చెన్నై, తాంబరం ఎయిర్‌బేస్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే అదృశ్యమైంది. ఈ విమానం తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో చక్కర్లు కొట్టినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వాయుసేనకు చెందిన ఏఎన్-32 రకం విమానం శిక్షణలోభాగంగా తాంబరం ఎయిర్‌బేస్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరింది. ఆ తర్వాత అది అదృశ్యమైపోయింది. ఈ విమానం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా.. ఇస్రో శాటిలైట్ సాయం కోరినా.. ఆచూకీ మాత్రం కనిపెట్టలేక పోయారు. 
 
ఈ పరిస్థితుల్లో రాజవొమ్మంగి, జడ్డంగి, అమీనాబాద్, అమ్మిరేగల అటవీప్రాంతాల్లో బాధిత కుటుంబాల బంధువులు, ఎన్‌ఏడీ అధికారులు వెతికారు. తక్కువ ఎత్తులో యుద్ధ విమానం వెళ్లినట్లు చెపుతున్నారు. ఐఎన్‌ఎస్‌ డేగ నుంచి రోజువారీ శిక్షణలో భాగంగా హాక్‌ విమానాలు ప్రయాణించాయని అధికారులు నిర్ధారించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments