Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ : నీటి కోసం వచ్చిన బాలికను బాణాలతో కొట్టి చంపేశారు!

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (13:12 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాలికను దారుణంగా హత్య చేశారు. నీటి కోసం వచ్చినందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పూర్‌ జిల్లా, ఛోటా భవాటా గ్రామంలో సుర్మదా అనే 13 యేళ్ళ బాలిక తన సోదరుడితో కలిసి నీళ్లు పట్టుకునేందుకు ఓ చేతి పంపు వద్దకు వచ్చింది. అయితే ఆ చేతి పంపు యజమానులమంటూ ఇంద్రసింగ్ భిలాలా‌, అతడి కొడుకు మెస్టా గొడవ చేశారు. 
 
ఈ గొడవ మరింత పెరగడంతో తండ్రీ కొడుకులు కలిసి బాణాలు సంధించగా.. బాలిక ఎడమ కంట్లో నుంచి బాణం చొచ్చుకుపోయి ఆమె అక్కడికక్కడే మరణించింది. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments