Webdunia - Bharat's app for daily news and videos

Install App

మినీ లారీ నుంచి రక్తం కారుతోంది.. తెరిచి చూస్తే డెడ్ బాడీ..

తమిళనాడులోని తూత్తుక్కుడి జిల్లాలో ఓ మినీలారీ డ్రైవర్ దారుణంగా హత్యకు గురైనాడు. అయితే ఆతని మృతికి ఇంకా కారణాలు తెలియరాలేదు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు తూత్తుక్కుడి జిల్లా సెయ్యదుంగానల్లూరు ప్రాంతాన

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (16:26 IST)
తమిళనాడులోని తూత్తుక్కుడి జిల్లాలో ఓ మినీలారీ డ్రైవర్ దారుణంగా హత్యకు గురైనాడు. అయితే ఆతని మృతికి ఇంకా కారణాలు తెలియరాలేదు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు తూత్తుక్కుడి జిల్లా సెయ్యదుంగానల్లూరు ప్రాంతానికి చెందిన సెల్వకుమార్‌ (35) మినీ లారీ కొనుగోలు చేసి దాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని భార్య పేరు జెపశాంతి (27). వీరిద్దరికీ జయసర్‌ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. 
 
ఈ నేపథ్యంలో శనివారం సవారీకి రావాల్సిందిగా వచ్చిన ఫోన్‌కాల్‌ను నమ్మి... మినీ లారీని తీసుకుని వెళ్ళాడు. ఆదివారం ఉదయం పది గంటల సమయంలో సెయ్యాదుంగానల్లూరుకు సమీపంలోని ఏటిగట్టున ఆగివున్న మినీ లారీ నుంచి రక్తం కారుతండటాన్ని అటుగా వెళుతున్నవారు గుర్తించి పోలీసులకు తెలిపారు. సెల్వకుమార్‌ తల నరికి హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments