Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానంలో అరటిపండ్లు.. ఏరుకున్నాం.. కొన్ని రోజులకు అదే ఆహారం

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (23:29 IST)
Banana
కరోనా ఎఫెక్టుతో లాక్ డౌన్ కారణంగా కార్మికులు, వలస కూలీలు, పేదల పరిస్థితి దారుణంగా మారింది. పేదలకు ఆహారం దొరకకుండా అలమటిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే యమునా నదీ తీరాన చోటుచేసుకుంది. ఆహారం లేక ఎండలో అలమటిస్తున్న వలస కూలీలకు శ్మశానంలో పడేసి అరటిపండ్లు ఆహారంగా మారాయి. 
 
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడకు వెళ్లలేని పరిస్థితిలో ఆహారం లేక.. అక్కడ ఉన్న అరటిపండ్లలో మంచి పండ్లను కూలీలు ఏరుకు తిన్న దుస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని నిగమ్‌భోద్ ఘాట్‌లో వున్న శ్మశానంలో ఈ అరటిపండ్లను కొందరు పడేసి వెళ్లారు. దీన్ని ఆ పక్కన ఉంటున్న పలసకూలీలు గమనించి అందులో మంచిగా ఉన్న అరటిపండ్లను ఏరుకోవడం ప్రారంభించారు. 
 
ఉత్తర్‌ప్రదేశ్ ఆలీఘడ్‌కి చెందిన ఓ వ్యక్తి దీని గురించి మాట్లాడుతూ.. ''అవి అరటిపండ్లు.. త్వరగా చెడిపోవు. మంచిగా ఉన్న పండ్లను ఏరుకుంటే.. కొంత సమయం అవి మా కడుపులు నింపుతాయి. మాకు ఆహారం సరిగ్గా లభించడం లేదు. కాబట్టే ఇవి తీసుకుంటున్నాము'' అని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments