Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రోడ్డులో వ్యభిచారిణుల ఇష్టారాజ్యం... రాత్రివేళ మహిళలకు భద్రత కరవు

దేశ రాజధాని న్యూఢిల్లీ అనేక నేరాలకు ఘోరాలకు అడ్డగా మారిపోయింది. ముఖ్యంగా ఢిల్లీలోని ప్రధాన రహదారుల్లో ఎంజీ రోడ్డు (మెహ్రౌలీ-గుర్గామ్) రోడ్డు వ్యభిచారిణులకు అడ్డాగా మారిపోయింది. దీంతో ఈ రహదారి రాత్రిపూ

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (11:52 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీ అనేక నేరాలకు ఘోరాలకు అడ్డగా మారిపోయింది. ముఖ్యంగా ఢిల్లీలోని ప్రధాన రహదారుల్లో ఎంజీ రోడ్డు (మెహ్రౌలీ-గుర్గామ్) రోడ్డు వ్యభిచారిణులకు అడ్డాగా మారిపోయింది. దీంతో ఈ రహదారి రాత్రిపూట మహిళలకు ఏమాత్రం సురక్షితం కాదని తేలింది. 
 
సూర్యాస్తమయం కాగానే ఎంజీరోడ్డుపై వ్యభిచారిణులు సంచరిస్తున్నారని, జూదం కూడా జోరుగా సాగుతోందని ఇద్దరు విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రివేళ ఈ రోడ్డుపై పోలీసులు కనిపించరని... కేవలం పోలీసు వాహనం మాత్రం చక్కర్లు కొడుతుందని తగినంతమంది పోలీసులు లేక ఈ రోడ్డుపై అసాంఘీక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని పలువురు వాపోయారు. 
 
ఈ ప్రాంతంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నందున... కుటుంబసభ్యులతో ఈ ప్రాంతంలో తిరగలేమని మరో వ్యక్తి స్పష్టం చేశారు. ప్రతిరోజూ పీకల దాకా మద్యం తాగి మత్తులో తూలుతుంటారని సహారా మాల్ భద్రతాధికారి దిలీప్ సింగ్ రాథోడ్ చెప్పారు. మద్యం తాగిన మత్తులో అసాంఘీక కార్యకలాపాలు సాగుతున్నందున రాత్రివేళ తాము ఎంజీరోడ్డుపై అడుగు పెట్టలేకపోతున్నామని పలువురు మహిళలు వాపోతున్నారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments