Webdunia - Bharat's app for daily news and videos

Install App

14ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ కేసు.. మేఘాలయ హోంమంత్రికి లింక్.. రాజీనామాకు డిమాండ్

ఇప్పటికే మేఘాలయ గ‌వ‌ర్న‌ర్ ష‌ణ్ముగ‌నాథ‌న్ రాజ్‌భ‌వ‌న్‌ను అమ్మాయిల క్ల‌బ్‌గా మార్చేశార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కోవడంతో తన గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో 14ఏళ్ల బాలికపై అత్యాచారాన

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (10:03 IST)
ఇప్పటికే మేఘాలయ గ‌వ‌ర్న‌ర్ ష‌ణ్ముగ‌నాథ‌న్ రాజ్‌భ‌వ‌న్‌ను అమ్మాయిల క్ల‌బ్‌గా మార్చేశార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కోవడంతో తన గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో 14ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు మేఘాల‌య హోంమంత్రి హోర్జు డోంకుప‌ర్ రాయ్‌పై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

షిల్లాంగ్‌లోని మార్వ‌లీన్స్ ఇన్‌పేరిట హోం మంత్రి త‌న‌యుడు ఓస్బ‌ర్ట్ రిమ్మీ ఓ గెస్ట్‌హౌస్ నిర్వ‌హిస్తున్నారు. అందులో 14 ఏళ్ల బాలిక‌ను న‌లుగురు వ్య‌క్తులు వేర్వేరుగా అత్యాచారం చేశారు. వారిలో హోమంత్రి రాయ్ ఉన్న‌ట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
దీంతో డోంకుపర్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే ఆ ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని, తాను రాజీనామా చేసే ప్ర‌స‌క్తే లేద‌ని రాయ్ తేల్చి చెప్తున్నారు. అటువంటి త‌ప్పు తాను చేయ‌న‌ని, ఆ గెస్ట్ హౌస్‌ను తాను నిర్వ‌హించ‌డం లేద‌ని రాయ్ పేర్కొన్నారు. వాస్త‌వాల‌ను వెలికి తీసే విష‌యంలో పోలీసుల‌కు పూర్తి స్వేచ్ఛ ఉంద‌ని, పూర్తి స్థాయిలో విచార‌ణ చేసుకోవ‌చ్చ‌ని మంత్రి తెలిపారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం