అన్నం కంటే బురద మట్టే ముద్దంటున్న శతాధిక వృద్ధుడు (వీడియో)

అన్నం కంటే బురద మట్టే ముద్దు అని అంటున్నాడో శతాధిక వృద్ధుడు. అతని పేరు కరు పాశ్వాన్. ఊరు జార్ఖండ్ రాష్ట్రం. ఈయన రోజువారీ ఆహారంగా బురదమట్టిని తీసుకుంటాడు. ఈ అలవాటు 11 యేళ్ళ ప్రాయం నుంచి అలవాటు అయిందట.

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (14:50 IST)
అన్నం కంటే బురద మట్టే ముద్దు అని అంటున్నాడో శతాధిక వృద్ధుడు. అతని పేరు కరు పాశ్వాన్. ఊరు జార్ఖండ్ రాష్ట్రం. ఈయన రోజువారీ ఆహారంగా బురదమట్టిని తీసుకుంటాడు. ఈ అలవాటు 11 యేళ్ళ ప్రాయం నుంచి అలవాటు అయిందట. అప్పటి నుంచి ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. దీంతో మట్టినే ఆహారంగా తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. 
 
నిరుపేద కుటుంబంలో పుట్టిన కార‌ణంగా తిన‌డానికి తిండి లేకపోవ‌డంతో 11 ఏళ్ల వ‌య‌సులో పాశ్వాన్ బుర‌ద మ‌ట్టిని తిన‌డం అల‌వాటు చేసుకున్నాడు. ఇక అప్ప‌టినుంచి ఇప్ప‌టివ‌ర‌కు బుర‌ద మ‌ట్టే ఆయ‌న‌కు రోజువారీ ఆహారంగా మారిపోయింది. ప్ర‌స్తుతం వందేళ్ల‌కు పైబ‌డి ఉన్న పాశ్వాన్‌... మ‌ట్టిలోని పోష‌కాలే త‌న ఆరోగ్య ర‌హ‌స్య‌మ‌ని చెబుతుంటాడు. ఆయనకు సంబంధించిన వీడియోను మీరూ చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments