Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం కంటే బురద మట్టే ముద్దంటున్న శతాధిక వృద్ధుడు (వీడియో)

అన్నం కంటే బురద మట్టే ముద్దు అని అంటున్నాడో శతాధిక వృద్ధుడు. అతని పేరు కరు పాశ్వాన్. ఊరు జార్ఖండ్ రాష్ట్రం. ఈయన రోజువారీ ఆహారంగా బురదమట్టిని తీసుకుంటాడు. ఈ అలవాటు 11 యేళ్ళ ప్రాయం నుంచి అలవాటు అయిందట.

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (14:50 IST)
అన్నం కంటే బురద మట్టే ముద్దు అని అంటున్నాడో శతాధిక వృద్ధుడు. అతని పేరు కరు పాశ్వాన్. ఊరు జార్ఖండ్ రాష్ట్రం. ఈయన రోజువారీ ఆహారంగా బురదమట్టిని తీసుకుంటాడు. ఈ అలవాటు 11 యేళ్ళ ప్రాయం నుంచి అలవాటు అయిందట. అప్పటి నుంచి ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. దీంతో మట్టినే ఆహారంగా తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. 
 
నిరుపేద కుటుంబంలో పుట్టిన కార‌ణంగా తిన‌డానికి తిండి లేకపోవ‌డంతో 11 ఏళ్ల వ‌య‌సులో పాశ్వాన్ బుర‌ద మ‌ట్టిని తిన‌డం అల‌వాటు చేసుకున్నాడు. ఇక అప్ప‌టినుంచి ఇప్ప‌టివ‌ర‌కు బుర‌ద మ‌ట్టే ఆయ‌న‌కు రోజువారీ ఆహారంగా మారిపోయింది. ప్ర‌స్తుతం వందేళ్ల‌కు పైబ‌డి ఉన్న పాశ్వాన్‌... మ‌ట్టిలోని పోష‌కాలే త‌న ఆరోగ్య ర‌హ‌స్య‌మ‌ని చెబుతుంటాడు. ఆయనకు సంబంధించిన వీడియోను మీరూ చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments