Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ తలచుకుంటే 24 గంటల్లో పాక్ మటాష్ : అమర జవాను తల్లి

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (15:34 IST)
భారత్ తలచుకుంటే దాయాది దేశం పాకిస్థాన్ 24 గంటల్లో మాడిమాసైపోతుందని ఫంగ్లాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాను అజయ్ కుమార్ తల్లి హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పింగ్లాన్‌లో సోమవారం సుదీర్ఘంగా 16 గంటల పాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో అవంతీపోర ఆర్మీ కాన్వాయ్‌పై దాడి సూత్రధారి ఘాజీతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 
 
ఈ ఘటనలో భారత ఆర్మీ మేజర్ సహా మరో ముగ్గురు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన నలుగురు జవాన్లలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పరిధిలో గల బస్తిక్రికి చెందిన 27 ఏళ్ల సిపాయ్ అజయ్ కుమార్ ఉన్నారు. 
 
అజయ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ… నా కుమారుడు దేశం కోసం ప్రాణాలొదినందుకు గర్వంగా ఉంది. దాయాది పాకిస్థాన్ మన బిడ్డలను చంపుకుంటూ వెళ్తోంది. కానీ దానికి తెలియదు మనం వారి కంటే బలవంతులమని, భారత ఆర్మీ తలచుకుంటే పాక్ మొత్తాన్ని ఒకే రోజులో నాశనం చేయగలదని, ఇండియాకు ఆ శక్తిసామర్థ్యాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments