Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ తలచుకుంటే 24 గంటల్లో పాక్ మటాష్ : అమర జవాను తల్లి

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (15:34 IST)
భారత్ తలచుకుంటే దాయాది దేశం పాకిస్థాన్ 24 గంటల్లో మాడిమాసైపోతుందని ఫంగ్లాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాను అజయ్ కుమార్ తల్లి హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పింగ్లాన్‌లో సోమవారం సుదీర్ఘంగా 16 గంటల పాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో అవంతీపోర ఆర్మీ కాన్వాయ్‌పై దాడి సూత్రధారి ఘాజీతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 
 
ఈ ఘటనలో భారత ఆర్మీ మేజర్ సహా మరో ముగ్గురు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన నలుగురు జవాన్లలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పరిధిలో గల బస్తిక్రికి చెందిన 27 ఏళ్ల సిపాయ్ అజయ్ కుమార్ ఉన్నారు. 
 
అజయ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ… నా కుమారుడు దేశం కోసం ప్రాణాలొదినందుకు గర్వంగా ఉంది. దాయాది పాకిస్థాన్ మన బిడ్డలను చంపుకుంటూ వెళ్తోంది. కానీ దానికి తెలియదు మనం వారి కంటే బలవంతులమని, భారత ఆర్మీ తలచుకుంటే పాక్ మొత్తాన్ని ఒకే రోజులో నాశనం చేయగలదని, ఇండియాకు ఆ శక్తిసామర్థ్యాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments