Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో మాంసం దుకాణాలకు నిప్పు... రెండు రోజుల్లోనే

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరుడుగట్టిన హిందుత్వవాది యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించారు.

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (13:03 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరుడుగట్టిన హిందుత్వవాది యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే యూపీని హత్రాస్‌లో మాంసం దుకాణాలను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఈ రెండు షాపులు ముస్లిం వ్యాపారులకు చెందినవి కావడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని తెలిసింది. 
 
ఇదిలావుంటే మాంసం దుకాణాలను తగులబెట్టిన వ్యవహారం వెనుక సంఘ విద్రోహ శక్తులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గొడ్డు మాంసాన్ని విక్రయిస్తున్న వ్యాపారులపై దాడులు జరిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇపుడు యూపీలో కూడా ఈ తరహా సంఘటన జరగడం గమనార్హం. ముఖ్యంగా, యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments