Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ రాష్ట్రంలో 83 మందిని పొట్టనబెట్టుకున్న పిడుగులు

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (22:39 IST)
ఇటీవలి కాలంలో పిడుగుల పడి మరణించేవారి సంఖ్య అధికమవుతోంది. గురువారం నాడు బీహార్ రాష్ట్రాన్ని పిడుగుల వాన అతలాకుతలం చేసింది. ఆకాశం నుంచి నిప్పు రవ్వల మాదిరిగా భారీ శబ్దం చేస్తూ పడిన పిడుగులు ధాటికి రాష్ట్రంలో 83 మంది మృత్యువాత పడినట్లు బీహార అధికార వర్గాలు వెల్లడించాయి.
 
పిడుగల ధాటికి అత్యధికంగా బీహారు రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో 13 మంది మృత్యువాత పడ్డారు. పిడుగులు పడి ప్రజలు మృతి చెందడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిడుగుపాటుతో మృతి చెందిన కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments