Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షుద్ర పూజలు చేసి.. సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు..

దేశ రాజధాని న్యూఢిల్లీలో సామూహిక ఆత్మహత్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం 11 మృతదేహాలు ఓ ఇంట్లో వెలికితీశారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో కొన్ని పుస్తకాల్లో క్షుద్ర పూజలు, మోక్షం

Webdunia
సోమవారం, 2 జులై 2018 (09:30 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీలో సామూహిక ఆత్మహత్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం 11 మృతదేహాలు ఓ ఇంట్లో వెలికితీశారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో కొన్ని పుస్తకాల్లో క్షుద్ర పూజలు, మోక్షం పొందేందుకు ఉన్న మార్గాల గురించిన విషయాలను గుర్తించారు. 
 
ఎలా మరణిస్తే మోక్షం లభిస్తుందని విషయాలు రాసుండటాన్ని చూసి అందులో చెప్పిన విధంగానే మృతదేహాలు వుండటంతో.. వీరి ఆత్మహత్యకు అదే కారణమని భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆ ఇంట్లో కొన్ని క్షుద్ర పూజలు జరిగినట్టు ఆధారాలు లభించాయని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మృతికి అసలు కారణాలు తెలుస్తాయని పోలీసు అధికారులు తెలిపారు. 
 
ప్రతి మృతదేహం కళ్లకు గంతలుకట్టి ఉండటం, నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి ఉండటంతో, తొలుత ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యలుగా భావించినప్పటికీ, కుటుంబంలోని ఓ వ్యక్తి అందరికీ ఆత్మహత్య చేసుకునేందుకు సాయపడి, ఆపై తను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments