క్షుద్ర పూజలు చేసి.. సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు..

దేశ రాజధాని న్యూఢిల్లీలో సామూహిక ఆత్మహత్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం 11 మృతదేహాలు ఓ ఇంట్లో వెలికితీశారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో కొన్ని పుస్తకాల్లో క్షుద్ర పూజలు, మోక్షం

Webdunia
సోమవారం, 2 జులై 2018 (09:30 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీలో సామూహిక ఆత్మహత్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం 11 మృతదేహాలు ఓ ఇంట్లో వెలికితీశారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో కొన్ని పుస్తకాల్లో క్షుద్ర పూజలు, మోక్షం పొందేందుకు ఉన్న మార్గాల గురించిన విషయాలను గుర్తించారు. 
 
ఎలా మరణిస్తే మోక్షం లభిస్తుందని విషయాలు రాసుండటాన్ని చూసి అందులో చెప్పిన విధంగానే మృతదేహాలు వుండటంతో.. వీరి ఆత్మహత్యకు అదే కారణమని భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆ ఇంట్లో కొన్ని క్షుద్ర పూజలు జరిగినట్టు ఆధారాలు లభించాయని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మృతికి అసలు కారణాలు తెలుస్తాయని పోలీసు అధికారులు తెలిపారు. 
 
ప్రతి మృతదేహం కళ్లకు గంతలుకట్టి ఉండటం, నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి ఉండటంతో, తొలుత ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యలుగా భావించినప్పటికీ, కుటుంబంలోని ఓ వ్యక్తి అందరికీ ఆత్మహత్య చేసుకునేందుకు సాయపడి, ఆపై తను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments