Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామతో శృంగార రాసలీల: భర్తకి కరెంట్ షాకిచ్చి చంపేసిన భార్య

Webdunia
బుధవారం, 19 మే 2021 (15:48 IST)
భర్త పచ్చి తాగుబోతు. పెళ్లయిన దగ్గర్నుంచి ఒక్కసారి కూడా సంసారం చేసిన పరిస్థితి లేదు. ప్రతిరోజూ పూటుగా మద్యం సేవించడం ఇంటికి వచ్చి భార్యపై దాడి చేయడం. భర్త ప్రవర్తనకు విసిగిపోయింది ఆ ఇల్లాలు. ఐతే కొడుకును సరైన దారిలో పెట్టి వారి సంసారాన్ని చక్కదిద్దాల్సిన మామ, కోడలిపై కన్నేశాడు. కొడుకు తాగుబోతు కావడంతో దాన్ని ఆసరాగా చేసుకుని కోడలిని లొంగదీసుకున్నాడు. కొడుకు అలా బయటకు వెళ్లగానే కోడలితో శృంగారంలో మునిగిపోయేవాడు.
 
వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ లోని జైసల్మీర్ నాచ్నా అస్కాంద్ర గ్రామంలో ముకేష్ కుమార్ తన కొడుకు-కోడలితో వుంటున్నాడు. ఐతే తన కొడుకు పెద్ద తాగుబోతు. భార్యను పట్టించుకునే వాడు కాదు. పెళ్లి జరిగిన రోజు నుంచి ఇదే తంతు. ఈ క్రమంలో మామ ముకేష్ కన్ను కోడలు పార్లేపై పడింది. ఓ రోజు ఆమెను లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఐతే తన కుమారుడు అడ్డు తొలగించుకుంటే ఇక తమ ఆనందానికి అడ్డే లేదని కోడలికి ప్లాన్ చెప్పాడు మామ.
 
దాంతో ఆమె నిమ్మరసంలో మత్తుబిళ్లలు వేసింది. ఇంటికి వచ్చాక అతడికి ఇవ్వడంతో దాన్ని తాగి మత్తులోకి జారుకున్నాడు. ఆ తర్వాత కరెంటు వైర్లు తీసుకుని కరెంట్ షాకిచ్చి చంపేసింది. ఆ తర్వాత తాగిన మైకంలో కరంటు తీగలు పట్టుకుని షాక్ తో చనిపోయాడని ఇరుగుపొరుగువారిని నమ్మించింది. ఆ తర్వాత వెంటనే అంత్యక్రియలు తంతు కూడా కానించేసారు. ఐతే కరెంట్ షాక్ తో వ్యక్తి చనియాడన్న సమాచారంతో పోలీసులు ఇంటికి వచ్చి తమదైన శైలిలో విచారణ చేసారు. వారి విచారణలో అసలు నిజం బయటపడింది.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments