Webdunia - Bharat's app for daily news and videos

Install App

వియ్యంకులు కాబోతున్న లాలూ ప్రసాద్ - ములాయం సింగ్!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (11:56 IST)
బీహార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులైన లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్‌లు త్వరలో వియ్యంకులు కాబోతున్నారు. ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్, లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కూతరు రాజలక్ష్మికి వివాహం కుదిరింది. డిసెంబర్‌లో నిశ్చితార్థం జరుగనుంది. ఇందుకోసం ఇరుకోసం ఇరు కుటుంబాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. 
 
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన తాత ములాయం సొంత నియోజకవర్గం మెయిన్ పురి నుంచి బరిలోకి దిగిన తేజ్ ప్రతాప్ పార్లమెంట్‌లో తొలిసారిగా అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఈ నేతలిద్దరూ ఒకే సామాజికి వర్గానికి చెందినా... రాజకీయాల్లో మాత్రం బద్ధ శత్రువులుగానే కొనసాగుతూ వచ్చారు. ఈ పెళ్లి ఈ యాదవ్ నేతల మధ్య రాజకీయ స్నేహానికి నాంది పలుకనుంది. 

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments