Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారా... అయితే, కరోనా ప్రభావమే : ఆరోగ్య మంత్రి

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (14:39 IST)
ఇటీవలికాలంలో చాలా మంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. దీనికి కారణం కరోనా వైరస్ ప్రభావమేనని కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుక్ మాండవీయ అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో నవరాత్రి వేడుకల సందర్భంగా గార్భా నృత్యం చేస్తున్న యువకులు గుండెపోటుతో మరణించారు. ఇలా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్ర మంత్రి మాన్సుక్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే అంశంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనాన్ని మంత్రి ప్రస్తావించారు. కరోనా బారిన పడిన చరిత్ర ఉందన్నారు. అతిగా శ్రమించడానికి దూరంగా ఉండాలని ఆయన కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన గుజరాతీ మీడియాతో మాట్లాడుతూ, ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే.. తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్ బారినపడినవారు, ఆ ర్వాత రెండేళ్ల వరకు ఎలాంటి కఠిన వ్యాయామాలు లేదా అధిక శ్రమతో కూడిన పనులు చేయకూడదు. అపుడు వారు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ బారిన పడకుండా ఉంటారు' అని అన్నారు. గార్భా నృత్యం చేస్తూ ప్రాణాలు కోల్పోవడం వెనుక అధిక శ్రమ కారణమని ఆయన చెప్పకనే చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments