Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

ఠాగూర్
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (19:06 IST)
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరుగనున్నాయి. గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. వృద్ధాప్య సమస్యలతో ఆయన కన్నుమూశారు. మన్మోహన్ ఇకలేరన్న వార్త యావత్ భారతావనిని విషాదంలో ముంచెత్తింది. ప్రస్తుతం మన్మోహన్ భౌతికకాయం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉంది. ఆయనకు పూర్తిస్థాయి ప్రభుత్వ లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించనుంది. ఆయన పార్థివదేహంపై జాతీయ పతకాన్ని కప్పి వుంచారు. 
 
కాగా, మన్మోహన్ సింగ్ కుమార్తెల్లో ఒకరు అమెరికాలో ఉంటున్నారు. ఆమె భారత్‌కు రావాల్సివుంది. ఆమె శనివారం ఉదయానికి ఢిల్లీకి చేరుకోవచ్చని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ వెల్లడించారు. ఆ తర్వాతే ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. 
 
ఇక ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి శనివారం ఉదయం తరలించనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఉంచి ఆ తర్వాత అక్కడ నుంచి ఊరేగింపుగా రాజ్‌ఘాట్‌కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments