చేతిలో చిల్లిగవ్వ లేదు.. లాయర్లకు డబ్బులు ఇచ్చుకోలేను...

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (09:11 IST)
పదేళ్ళ పాటు దేశ ప్రధానమంత్రిగా పని చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ వద్ద చిల్లిగవ్వ లేదట. ఈయన ప్రొఫెసర్‌గా, భారత రిజర్వు బ్యాంకు గవర్నరుగా, ఆర్థికవేత్తగా కూడా పని చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా, యూపీఏ ప్రభుత్వ హయాంలో పదేళ్ళ పాటు దేశ ప్రధాని పీఠంపై ఉన్నారు. ఇపుడు తన వద్ద డబ్బులు లేవని తన స్నేహితుడు యలమంచిలి శివాజీ వద్ద వాపోయారు. మన్మోహన్ సింగ్ ఇలా వ్యాఖ్యానించడానికి గల కారణాలు ఏంటో పరిశీలిద్ధాం. 
 
మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులోని కొన్ని సన్నివేశాలు మన్మోహన్‌ను కించపరిచేలా ఉన్నాయి. వీటిపై వివాదం చెలరేగింది. దీంతో కోర్టును ఆశ్రయించాలని పలువురు స్నేహితులు మన్మోహన్‌కు సూచించారు. 
 
వారివద్ద మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు విని వారంతా షాకయ్యారు. తన వద్ద చిల్లిగవ్వ లేదనీ, కోర్టుకు వెళ్లి పోరాడేందుకు తన వద్ద డబ్బులు లేవని చెప్పారు. అంతేకాకుండా, న్యాయవాదులకు భారీగా ఫీజులు ఇచ్చుకునేందుకు తన వద్ద అడిగినంత డబ్బులు లేవని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments