Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళూరులో ఓ వ్యక్తికి నిఫా వైరస్.. జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట?

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (15:35 IST)
కేరళలో కలకలం సృష్టించిన నిఫా వైరస్ ఇప్పుడు కర్ణాటకకు వ్యాపించినట్టు తెలుస్తోంది. తాజాగా కర్ణాటకలోని మంగళూరులో ఓ వ్యక్తికి వైరస్ సోకినట్టు గుర్తించామని ఆ రాష్ట్ర హెల్త్ కమిషనర్ కేవీ తిలక్ చంద్ర తెలిపారు. బాధితుడి నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పరీక్ష కోసం పంపినట్టు చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తికి వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేవని, ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని తెలిపారు. 
 
బాధితుడు మంగళూరులోని ప్రభుత్వ వెన్లాక్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నట్టు అధికారి తెలిపారు. ఇటీవలే అతడు గోవాకు వెళ్లాడని.. కేరళకు చెందిన ఓ వ్యక్తితో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందన్నారు. కేరళ నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారిని పరీక్షించాలని జిల్లా అధికారులకు ఇప్పటికే సూచించామన్నారు. జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట మొదలైన లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన క్షణం ఎంత మెగా క్షణం విజయ్ సేతుపతి, పూరీ

Varun jtej: చిరంజీవి కోణిదేల కుటుంబంలో నవజాత శిశువుకు స్వాగతం పలికిన మెగాస్టార్ చిరంజీవి

ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ స్కూల్‌ పిల్లలకు స్పూర్తి నింపిన బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

తర్వాతి కథనం
Show comments