Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళూరులో ఓ వ్యక్తికి నిఫా వైరస్.. జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట?

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (15:35 IST)
కేరళలో కలకలం సృష్టించిన నిఫా వైరస్ ఇప్పుడు కర్ణాటకకు వ్యాపించినట్టు తెలుస్తోంది. తాజాగా కర్ణాటకలోని మంగళూరులో ఓ వ్యక్తికి వైరస్ సోకినట్టు గుర్తించామని ఆ రాష్ట్ర హెల్త్ కమిషనర్ కేవీ తిలక్ చంద్ర తెలిపారు. బాధితుడి నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పరీక్ష కోసం పంపినట్టు చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తికి వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేవని, ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని తెలిపారు. 
 
బాధితుడు మంగళూరులోని ప్రభుత్వ వెన్లాక్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నట్టు అధికారి తెలిపారు. ఇటీవలే అతడు గోవాకు వెళ్లాడని.. కేరళకు చెందిన ఓ వ్యక్తితో అతను సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిందన్నారు. కేరళ నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారిని పరీక్షించాలని జిల్లా అధికారులకు ఇప్పటికే సూచించామన్నారు. జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట మొదలైన లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments