Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలేస్తే అన్నం తినడు.. కరెంట్‌ను అరగంటపాటు ఫుల్‌గా లాగిస్తాడు.. ఎలా?

ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌ను ఆహారంగా తీసుకుంటున్న వ్యక్తి కథ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన ముసాఫ్ నగర్‌కు చెందిన నరేష్ కుమార్ (42). ఇతడు ఆ ప్రాంత వాసులచే ఎలక్టిక్ మ్యాన్ అంటూ

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (16:33 IST)
ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌ను ఆహారంగా తీసుకుంటున్న వ్యక్తి కథ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన ముసాఫ్ నగర్‌కు చెందిన నరేష్ కుమార్ (42). ఇతడు ఆ ప్రాంత వాసులచే ఎలక్టిక్ మ్యాన్ అంటూ పిలువబడుతున్నాడు. పలు సంవత్సరాలుగా నరేష్ విద్యుత్‌ను ఆహారంగా తీసుకుంటున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఒకసారి అతనికి కరెంట్ షాక్ కొట్టిందని.. అప్పుడు అతనికి ఏమీ కాలేదు. 
 
అప్పుడే అతని శరీరంలో ఏదో శక్తి వున్నట్లు నరేష్ గ్రహించాడు. అప్పటి నుంచి ఆకలేస్తే ఆహారం తీసుకోకుండా.. కరెంటును తన శరీరంలోకి 30 నిమిషాల పాటు చొప్పించుకుంటాడు. దీంతో ఆయన ఆకలి తీరిపోతుంది. కొన్ని సమయల్లో బల్బులను వెలిగించి.. దాని వైర్లను నోట్లు పెట్టేసుకుంటున్నాడు. అంతేకాకుండా టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు సరఫరా అయ్యే విద్యుత్తును కూడా ఆహారంగా తీసుకుంటాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments