Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.500 బాకీ.. స్నేహితుడి భార్యను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు.. గర్భం కూడా?

బాకీ తీర్చనందుకు స్నేహితుడి భార్యను ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. అంతేగాకుండా.. ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటన బెళగావిలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బసవరాజ్, రమేశ్ అనే ఇద్దరు వ్యక్తులు షాహాపూ

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (15:30 IST)
బాకీ తీర్చనందుకు స్నేహితుడి భార్యను ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. అంతేగాకుండా.. ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటన బెళగావిలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బసవరాజ్, రమేశ్ అనే ఇద్దరు వ్యక్తులు షాహాపూర్‌లోని హోటల్‌లో సప్లయర్లుగా పనిచేస్తున్నారు. ఒకే చోట పనిచేస్తుండటంతో ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. బసవరాజు భార్య పార్వతి కూడా అదే హోటల్‌లో పనిచేస్తోంది. వీరికి మూడేళ్ల పాప కూడా ఉంది. 
 
కానీ ఇంతలో బసవరాజు తన వద్ద తీసుకున్న రూ.500 బాకీ తీర్చనందుకు.. అతని భార్య పార్వతిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. దీంతో రమేశ్, పార్వతిని పుట్టింటికి పంపాడు. ఈ ఘటనపై బసవరాజు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో మంగళవారం బెళగావి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగాడు. 
 
తన భార్య రమేశ్‌ వద్ద రెండు నెలలుగా ఉంటోందని.. పార్వతిని తన వద్దకు పంపాలని ఎన్నిసార్లు గొడవ పెట్టుకున్నా అతను వినడం లేదని.. మరోసారి పార్వతి గురించి అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments