Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.. భార్యపై యాసిడ్ దాడి

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (09:56 IST)
ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అది కూడా న్యాయస్థానం ప్రాంగణంలోనే ఇది జరిగింది. తమిళనాడులోని కోవైలో ఇది జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు 2016లో జరిగిన ఓ చోరీ కేసులో నిందితురాలు. ప్రస్తుతం బెయిల్‌పై బయట వున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం గురువారం జిల్లా న్యాయస్థానానికి వచ్చారు. 
 
కోర్టుకు వస్తుందని ముందే ఊహించిన ఆమె భర్త శివకుమార్ పక్కా ప్లాన్ ప్రకారం నీళ్ల సీసాలో యాసిడ్ తీసుకొచ్చాడు. ఆమె కనిపించగానే.. ఒక్కసారిగా ముఖంపై యాసిడ్ పోశాడు. నొప్పితో విలవిల్లాడుతూ ఆమె అతడి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. 
 
ఈ దాడిలో ఆమె మెడ కింద తీవ్రంగా కాలిపోయింది. అక్కడున్నవారు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే 80 శాతం గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. దాడి అనంతరం శివకుమార్ కోర్టు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments