Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాబా నిద్రించిన పాపానికి కూతురిని 25సార్లు కత్తితో పొడిచాడు..

Webdunia
బుధవారం, 31 మే 2023 (21:23 IST)
చిన్నచిన్న విషయాలకే ఆవేశానికి గురై హత్యలు చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. కోపాన్ని, ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా టెర్రేస్‌పై నిద్రించిందనే కోపంతో కూతురిని ఓ తండ్రి 25 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. సూరత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
రామానుజ అనే వ్యక్తి సత్యనగర్‌లో అద్దెకు వుంటున్నాడు. ఇతని మాట వినకుండా.. మే 18 రాత్రి ఇంట్లో గొడవ జరిగింది. ఆడవాళ్లంతా డాబాపై పడుకున్నారు. దీంతో అతను తన భార్యచో వాగ్వాదానికి దిగాడు. 
 
ఈ క్రమంలో కూతురిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments