Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాబా నిద్రించిన పాపానికి కూతురిని 25సార్లు కత్తితో పొడిచాడు..

Webdunia
బుధవారం, 31 మే 2023 (21:23 IST)
చిన్నచిన్న విషయాలకే ఆవేశానికి గురై హత్యలు చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. కోపాన్ని, ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా టెర్రేస్‌పై నిద్రించిందనే కోపంతో కూతురిని ఓ తండ్రి 25 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. సూరత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
రామానుజ అనే వ్యక్తి సత్యనగర్‌లో అద్దెకు వుంటున్నాడు. ఇతని మాట వినకుండా.. మే 18 రాత్రి ఇంట్లో గొడవ జరిగింది. ఆడవాళ్లంతా డాబాపై పడుకున్నారు. దీంతో అతను తన భార్యచో వాగ్వాదానికి దిగాడు. 
 
ఈ క్రమంలో కూతురిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments