Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురిని భుజాలపై ఎత్తుకుని నడిచాడు.. తుపాకీతో కాల్చేశాడు..

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2023 (15:52 IST)
యూపీలో కాల్పుల ఘటన సంచలనం రేపింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. తన చిన్నారి కూతురిని భుజాలపై ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తిని కొందరు దుండగులు దగ్గరి నుంచి కాల్చారు. 
 
ఈ ఘటనలో చిన్నారి క్షేమంగా బయటపడగా, ఆ వ్యక్తి పరిస్థితి మాత్రం విషమంగా వున్నట్లు తెలుస్తోంది. దాడికి పాత కక్షలే కారణమని పోలీసులు చెప్తున్నారు. 
 
యూపీలోని షాజహాన్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments