Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల బాలికపై వ్యక్తి లైంగిక దాడి- CCTVలో నిందితుడు

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (00:13 IST)
దేశ రాజధాని ఢిల్లీలో వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆరేళ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. రంజిత్‌ నగర్‌కు చెందిన ఆరేండ్ల బాలిక శుక్రవారం ఉదయం టిఫిన్‌ చేసేందుకు సమీప ప్రాంతానికి వెళ్లింది. 
 
ఆమె తిరిగి ఇంటికి రాగా రక్తస్రావం అవుతున్నట్లు కుటుంబ సభ్యులు గమనించారు. మనోహర్‌ లోహియా ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దీంతో నిందితుడు సీసీటీవీలో కనిపించాడు. అతడి వెనుక ఆ బాలిక వెళ్తున్నట్లు అందులో ఉన్నది. అయితే ఆ నిందితుడు ఎవరు అన్నది ఇంకా గుర్తించలేదు. కాగా, ఈ కేసు నిందితుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం