Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాంతర వివాహం చేసుకుందని.. కుమార్తెపై తండ్రి అత్యాచారం....

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (10:42 IST)
కుమార్తె కులాంత‌ర వివాహం చేసుకుంద‌ని క‌న్న తండ్రే కాసాయిగా మారాడు. స‌భ్య స‌మాజం ఛీ కొట్టే విధంగా క‌న్న కూత‌రుపై నే అత్య‌చారం చేసి చంపేసాడు. ఈ ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఈ ఘటన మ‌ధ్యప్ర‌దేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... ఎంపీలోని సెహోర్ జిల్లాలో ఒక యువ‌తి ప్రేమించి కులాంత‌ర వివాహం చేసుకుంది. దీంతో ఆ యువ‌తి కుటుంబ సభ్య‌ులు త‌మ ప‌రువుకు భంగం భావించారు.
 
కొన్ని రోజుల త‌ర్వాత ఆ యువ‌తి ఒక పాప కు జ‌న్మ‌నిచ్చింది. అయితే ఆ పాప ఆనారోగ్యం తో చ‌నిపోయింది. అయితే ఆ యువ‌తి తండ్రి పాప అంత్య క్రియ‌ల‌కు వ‌చ్చాడు. అడవి ప్రాంతం లో అంత్య‌క్రియ‌లు జ‌రుగుత‌న్న సంద‌ర్భంలో ఆ కసాయి తండ్రి కులాంత‌ర వివాహం గురించి ఆ యువ‌తి తో గొడ‌వ ప‌డ్డాడు. దీంతో క‌న్న కుమార్తె పై ఆ క‌సాయి తండ్రి అత్యాచారం చేసి గొంతు కోసి చంపాడు. ఆ క‌సాయి తండ్రి త‌ప్పు ఓప్పు కోవ‌డం తో పోలీసులు ఆరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments