Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాంతర వివాహం చేసుకుందని.. కుమార్తెపై తండ్రి అత్యాచారం....

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (10:42 IST)
కుమార్తె కులాంత‌ర వివాహం చేసుకుంద‌ని క‌న్న తండ్రే కాసాయిగా మారాడు. స‌భ్య స‌మాజం ఛీ కొట్టే విధంగా క‌న్న కూత‌రుపై నే అత్య‌చారం చేసి చంపేసాడు. ఈ ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఈ ఘటన మ‌ధ్యప్ర‌దేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... ఎంపీలోని సెహోర్ జిల్లాలో ఒక యువ‌తి ప్రేమించి కులాంత‌ర వివాహం చేసుకుంది. దీంతో ఆ యువ‌తి కుటుంబ సభ్య‌ులు త‌మ ప‌రువుకు భంగం భావించారు.
 
కొన్ని రోజుల త‌ర్వాత ఆ యువ‌తి ఒక పాప కు జ‌న్మ‌నిచ్చింది. అయితే ఆ పాప ఆనారోగ్యం తో చ‌నిపోయింది. అయితే ఆ యువ‌తి తండ్రి పాప అంత్య క్రియ‌ల‌కు వ‌చ్చాడు. అడవి ప్రాంతం లో అంత్య‌క్రియ‌లు జ‌రుగుత‌న్న సంద‌ర్భంలో ఆ కసాయి తండ్రి కులాంత‌ర వివాహం గురించి ఆ యువ‌తి తో గొడ‌వ ప‌డ్డాడు. దీంతో క‌న్న కుమార్తె పై ఆ క‌సాయి తండ్రి అత్యాచారం చేసి గొంతు కోసి చంపాడు. ఆ క‌సాయి తండ్రి త‌ప్పు ఓప్పు కోవ‌డం తో పోలీసులు ఆరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments