Webdunia - Bharat's app for daily news and videos

Install App

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

సెల్వి
శనివారం, 31 మే 2025 (15:06 IST)
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బసంతిలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన వదినను పదునైన ఆయుధంతో నరికి చంపాడు. ఆ తర్వాత నరికివేయబడిన తల, రక్తంతో తడిసిన ఆయుధాన్ని తీసుకుని వీధుల్లో తిరిగాడు.
 
ఆపై బసంతి పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద విచారణ జరుపుతున్నారు.  నిందితుడిని బిమల్ మండల్‌గా గుర్తించారు. మృతురాలిని సతి మండల్‌గా గుర్తించారు. ఆమె నిందితుడి అన్నయ్యను వివాహం చేసుకుంది.
 
కుటుంబ కలహాలే ఈ దారుణ హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మృతురాలికి, నిందితుడికి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని.. ఆ గొడవలే హత్యకు దారి తీసి వుంటాయని పోలీసులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments