Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినపై మోజు.. అడ్డుగా బిడ్డ.. ఏం చేశాడంటే?

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (16:09 IST)
వదినపై మోజుతో అడ్డుగా వున్న బిడ్డను పొట్టన బెట్టుకున్నాడు ఓ దుండగుడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కల్లకురిచ్చిలో స్పీకర్ బాక్సులో ఓ చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు.  కళ్లకుర్చిలో ఉన్న తిరుపాలపందల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న గురుమూర్తి - జగదీశ్వరి దంపతుల రెండేళ్ల ఏళ్ల మగ బిడ్డ ఇటీవల కనిపించకుండా పోయాడు. దీంతో రెండేళ్ల చిన్నారి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
ఈ సమయంలో ఇంట్లో ఉన్న స్పీకర్ బాక్స్‌లో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆపై  గురుమూర్తి బంధువులను విచారిస్తున్నారు. ఆ సమయంలోనే గురుమూర్తి సోదరుడు రాజేశ్ అదృశ్యమైన సంగతి తెలియవచ్చింది. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాజేష్ వద్ద జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
రాజేష్‌కు తన అన్నయ్య గురుమూర్తి భార్యయైన జగదీశ్వరిపై మోజు వుండేదని.. ఆమెను ఎన్నో సార్లు వేధింపులకు గురిచేశాడని తెలియవచ్చింది. రెండేళ్ల బాబు పుట్టడం వల్లే జగదీశ్వరి తన కోరికను తీర్చలేదనే ఉద్దేశంతో ఆ బిడ్డను చంపేసినట్లు అంగీకరించాడు. ఆపై బిడ్డ మృతదేహాన్ని స్పీకర్ బాక్సులో ఉంచారు రాజేష్. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments