Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంకె బిందెలు గుర్తున్నాయా? ఇంటి కోసం తవ్వితే బంగారు పెట్టె దొరికింది..

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (17:04 IST)
లంకె బిందెలు గురించి వినే వుంటాం.. ఇటీవల యూపీలో ఇంటికోసం పునాది తీస్తుంటే... బంగారు పెట్టె లభించింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌ హార్దోయి జిల్లాకి చెందిన ఓ యజమాని తన ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్విస్తుండగా ఓ పెట్టె బయటపడింది. ఏంటా అని తెరచి చూస్తే దాని నిండా బంగారు, వెండి ఆభరణాలే వున్నాయి. 
 
కానీ అతనికి నిధి దొరికిందనే విషయం గ్రామస్తులకు తెలియవచ్చింది. ఇక పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ నిధి సుమారు వందేళ్ల నాటిది కనుక పురావస్తు ప్రాముఖ్యత కలిగిందని పేర్కొన్నారు. 
 
650 గ్రాముల బంగారం, 4.53 కేజీల వెండి ఉన్న ఆ పెట్టె మొత్తం విలువ రూ.25 లక్షలుగా లెక్కకట్టారు. ఈ నిధికి సంబంధించిన పత్రాలు అతని దగ్గర లేకపోవడంతో పోలీసులు ఆ నిధిని సొంతం చేసుకున్నారు. దీంతో బంగారం దొరికినా ఆ వ్యక్తికి సొంతం కాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments