Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంకె బిందెలు గుర్తున్నాయా? ఇంటి కోసం తవ్వితే బంగారు పెట్టె దొరికింది..

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (17:04 IST)
లంకె బిందెలు గురించి వినే వుంటాం.. ఇటీవల యూపీలో ఇంటికోసం పునాది తీస్తుంటే... బంగారు పెట్టె లభించింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌ హార్దోయి జిల్లాకి చెందిన ఓ యజమాని తన ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్విస్తుండగా ఓ పెట్టె బయటపడింది. ఏంటా అని తెరచి చూస్తే దాని నిండా బంగారు, వెండి ఆభరణాలే వున్నాయి. 
 
కానీ అతనికి నిధి దొరికిందనే విషయం గ్రామస్తులకు తెలియవచ్చింది. ఇక పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ నిధి సుమారు వందేళ్ల నాటిది కనుక పురావస్తు ప్రాముఖ్యత కలిగిందని పేర్కొన్నారు. 
 
650 గ్రాముల బంగారం, 4.53 కేజీల వెండి ఉన్న ఆ పెట్టె మొత్తం విలువ రూ.25 లక్షలుగా లెక్కకట్టారు. ఈ నిధికి సంబంధించిన పత్రాలు అతని దగ్గర లేకపోవడంతో పోలీసులు ఆ నిధిని సొంతం చేసుకున్నారు. దీంతో బంగారం దొరికినా ఆ వ్యక్తికి సొంతం కాలేదు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments