సవతి తల్లి గదిలోకి వెళ్లి.. లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడు.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. సవతి తల్లిపై 26 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లా సెద్ పుర గ్రామంల

Webdunia
బుధవారం, 4 జులై 2018 (18:20 IST)
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. సవతి తల్లిపై 26 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లా సెద్ పుర గ్రామంలో 26 ఏళ్ల యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న సవతి తల్లి (36) గదిలోకి చొరబడి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.


తాగిన మైకంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాధితురాలు తిత్వాయ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఇదిలా ఉంటే.. పొరుగింటి మహిళతో పరిచయం పెంచుకున్న ఓ కామాంధుడు ఆమెకు తెలియకుండానే స్నానాల గదిలో స్పై కెమెరా అమర్చాడు. తర్వాత ఆమె స్నానం చేస్తుండగా రికార్డయిన వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఈ ఘటన చోటుటేసుకుంది.

వ్యాపారవేత్త అయిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. ఇమ్రుల్ తండ్రి స్థానిక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కావడంతో అరెస్ట్ చేయడం లేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం