Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి తగాదాలు.. ముగ్గురు హతం.. గర్భవతి అని కూడా చూడకుండా?

సెల్వి
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (16:28 IST)
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఆస్తి తగాదాల కారణంగా 40 ఏళ్ల అన్నయ్య, గర్భవతి అయిన వదిన.. వారి మైనర్ కొడుకును చంపినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు కుటుంబ సభ్యుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులు మదన్ పాటిల్, అతని 35 ఏళ్ల భార్య, 11 ఏళ్ల కుమారుడని గుర్తించారు. 
 
బాధితులపై గొడ్డలితో దాడి చేశారని, దీంతో తలకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడు 
మదన్ పాటిల్ సోదరుడు హనుమంత్ పాటిల్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఆస్తి వివాదమే ఈ హత్యలకు కారణమని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సిసిటివి కెమెరా ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం