ఆస్తి తగాదాలు.. ముగ్గురు హతం.. గర్భవతి అని కూడా చూడకుండా?

సెల్వి
బుధవారం, 11 సెప్టెంబరు 2024 (16:28 IST)
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఆస్తి తగాదాల కారణంగా 40 ఏళ్ల అన్నయ్య, గర్భవతి అయిన వదిన.. వారి మైనర్ కొడుకును చంపినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు కుటుంబ సభ్యుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులు మదన్ పాటిల్, అతని 35 ఏళ్ల భార్య, 11 ఏళ్ల కుమారుడని గుర్తించారు. 
 
బాధితులపై గొడ్డలితో దాడి చేశారని, దీంతో తలకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడు 
మదన్ పాటిల్ సోదరుడు హనుమంత్ పాటిల్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఆస్తి వివాదమే ఈ హత్యలకు కారణమని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సిసిటివి కెమెరా ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Adhira: దాసరి కల్యాణ్, ఎస్ జే సూర్య కాంబోలో ఆధీర షూటింగ్

రాధిక - నిరోషా తల్లి గీత రాధ కన్నుమూత

పవర్ స్టార్ "ఓజీ" టిక్కెట్ ధర రూ.3.61 లక్షలు

'ఓజీ' చిత్రం అందరినీ రంజింపజేసేలా ఉంటుంది : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

"ఓజీ" బెన్ఫిట్ షో టిక్కెట్ ధర రూ.1.29 వేలు - సొంతం చేసుకున్న వీరాభిమాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం