Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటికెదురెళ్లాడు... బైక్‌తో పాటు నీటి ప్రవాహంలో కొట్టుకెళ్లాడు

Webdunia
మంగళవారం, 22 జులై 2014 (18:46 IST)
మధ్యప్రదేశ్‌లో భారీగా కురిసిన వర్షాలకు వంతెనపై నీరు ఉప్పొంగి రోడ్డుపైకి ఉరవడితో వెళ్తున్నా పట్టించుకోకుండా ఏటికెదురెళ్లిన ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మధ్యప్రదశ్ రాష్ట్రంలోని బైతుల్ జిల్లాలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వర్షం అప్పుడే వెలిసింది. కానీ నీటి ప్రవాహం విపరీతంగా ఉరవడితో ప్రవహిస్తుంది. ఆ ప్రవాహ ఉధృతి రోడ్డుపైకి వచ్చేసింది. 
 
ఐతే నీటి ప్రవాహం అంత లోతుగా ఉన్నట్లు కనబడకపోయేసరికి బైకుపై అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే, అతడు ఊహించని విధంగా ప్రవాహం మరింత వేగంగా రావడంతో బైకుతో సహా అతడు ప్రవాహంలోకి పడిపోయి కొట్టుకుపోయాడు. అందరూ చూస్తుండగానే అతడు నీటి ప్రవాహంలో కలిసిపోయాడు.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments