Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో భార్య వేధింపులు.. కొడుతోంది నాన్నా.. చనిపోతున్నా.. భర్త ఆత్మహత్య

సెల్వి
మంగళవారం, 28 జనవరి 2025 (09:31 IST)
కర్ణాటకలో భార్య వేధింపులకు ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య తనను రోజూ కొట్టి వేధిస్తుందని ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటకలోని హుబ్లి నగరంలో దారుణమైన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అతుల్ సుభాష్ తరహాలోనే పీటర్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
కర్ణాటకలోని హుబ్లి నగరం చాముండేశ్వరి నగర్‌లో పీటర్, పింకీ అనే దంపతులు నివాసముంటున్నారు. పీటర్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన పీటర్ ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. 
 
ఇంకా నాన్నకు సూసైడ్ నోట్ రాశాడు. తన మరణానికి తన భార్య పింకీ కారణమని పీటర్ ఆరోపించాడు. తన భార్య చిత్రహింసలు భరించలేక చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments