Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో వందే భారత్ రైలు ఢీకొని కార్మికుడి మృతి

Webdunia
మంగళవారం, 30 మే 2023 (20:54 IST)
వందే భారత్ రైలు తిరువనంతపురం నుండి కేరళలోని కాసరగోడ్ వరకు నడుస్తుంది. ఏప్రిల్ 25న ప్రధాని మోదీ ఈ రైలు సర్వీసును ప్రారంభించారు. 
 
ఆ తర్వాత ఈ రైలు పరుగు ప్రారంభించగానే కొందరు ఈ రైలుపై రెండుసార్లు రాళ్లు రువ్వారు. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కోజికోడ్ సమీపంలో వందేభారత్ రైలు వెళుతుండగా, ట్రాక్ దాటేందుకు ప్రయత్నిస్తున్న కార్మికుడిని రైలు ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments