Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోదీని చంపుతానంటూ వ్యక్తి బెదిరింపు.. కాల్‌ను ట్రేస్ చేసి..?

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (16:55 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చంపుతానంటూ ఓ వ్యక్తి బెదిరించాడు. గురువారం రాత్రి రాత్రి ఢిల్లీలోని పోలీసు కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ కాల్‌ను ట్రేస్ చేసి నగరంలోని ప్రసాద్ నగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 
 
హేమంత్ కుమార్ అనే 48 ఏళ్ళ వ్యక్తి మద్యం మత్తులో ఈ బెదిరింపు కాల్ చేశాడని, ఇతడిని అదుపులోకి తీసుకున్నామని ఖాకీలు తెలిపారు. అతని వద్ద పోలీసులు విచారిస్తున్నారు. 
 
తనకు ఉపాధి లేదన్న కోపంతో ప్రధానిని హతమారుస్తానంటూ హేమంత్ కుమార్ బెదిరిస్తున్నాడని పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments