Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మెట్రో రైలులో పళ్లు తోముకుంటూ కెమెరాకు చిక్కాడు

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (11:22 IST)
Metro
ఢిల్లీ మెట్రో రైలులో ఉదయం ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి నమ్మకంగా పళ్లు తోముకుంటూ కెమెరాకు చిక్కాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా పాపులర్ అయ్యింది. ఈ వీడియోకు నెటిజన్ల నుండి విపరీతమైన స్పందనలు వస్తున్నాయి. 
 
కొంతమంది సదరు విచిత్రమైన ప్రవర్తనకు థంబ్స్ అప్ ఇస్తున్నారు. మరికొందరు ప్రాథమిక పరిశుభ్రత, మర్యాదలను విస్మరించినందుకు అతనికి థంబ్స్ డౌన్ ఇస్తున్నారు. తరచూ ఢిల్లీ మెట్రో ఇలాంటి ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments