ఢిల్లీ మెట్రో రైలులో పళ్లు తోముకుంటూ కెమెరాకు చిక్కాడు

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (11:22 IST)
Metro
ఢిల్లీ మెట్రో రైలులో ఉదయం ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి నమ్మకంగా పళ్లు తోముకుంటూ కెమెరాకు చిక్కాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా పాపులర్ అయ్యింది. ఈ వీడియోకు నెటిజన్ల నుండి విపరీతమైన స్పందనలు వస్తున్నాయి. 
 
కొంతమంది సదరు విచిత్రమైన ప్రవర్తనకు థంబ్స్ అప్ ఇస్తున్నారు. మరికొందరు ప్రాథమిక పరిశుభ్రత, మర్యాదలను విస్మరించినందుకు అతనికి థంబ్స్ డౌన్ ఇస్తున్నారు. తరచూ ఢిల్లీ మెట్రో ఇలాంటి ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

Ravi Teja: రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, యాక్షన్ తో విడుదలైన మాస్ జతర ట్రైలర్

Bigg Boss Telugu 9 : పక్కటెముకల్లో గాయం.. రెస్టు కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments