Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మెట్రో రైలులో పళ్లు తోముకుంటూ కెమెరాకు చిక్కాడు

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (11:22 IST)
Metro
ఢిల్లీ మెట్రో రైలులో ఉదయం ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి నమ్మకంగా పళ్లు తోముకుంటూ కెమెరాకు చిక్కాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా పాపులర్ అయ్యింది. ఈ వీడియోకు నెటిజన్ల నుండి విపరీతమైన స్పందనలు వస్తున్నాయి. 
 
కొంతమంది సదరు విచిత్రమైన ప్రవర్తనకు థంబ్స్ అప్ ఇస్తున్నారు. మరికొందరు ప్రాథమిక పరిశుభ్రత, మర్యాదలను విస్మరించినందుకు అతనికి థంబ్స్ డౌన్ ఇస్తున్నారు. తరచూ ఢిల్లీ మెట్రో ఇలాంటి ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments