Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెటిజన్ల హాట్ టాపిక్‌గా బీజేపీ, మమతా బెనర్జీ

Webdunia
గురువారం, 19 మే 2016 (11:17 IST)
సోషల్‌ మీడియాలో బీజేపీ, మమతా బెనర్జీ.. హాట్ టాపిక్‌గా మారారు. ఫిబ్రవరి నుంచి మే వరకు నెటిజన్ల సెర్చింగ్‌లో ఎక్కువగా ఉన్నారట. దాదాపు 2 కోట్ల 20 లక్షల మంది వీళ్ల గురించే ఎక్కువగా చర్చించుకున్నారట. పార్టీల పరంగా బీజేపీ గురించి అత్యధికంగా 61 శాతం మంది చర్చిస్తే… రాజకీయ సామ్రాజ్యాన్ని ఏలుతున్న మమతా బెనర్జీ 22 శాతం మందితో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. 
 
మమతా బెనర్జీ తర్వాత స్థానంలో కేరళ సీఎం ఊమెన్‌ చాందీ గురించి 20 శాతం మంది చర్చించారు. అలాగే అసోం సీఎం తరుణ్‌ గొగోయ్‌, డీఎంకే అధినేత కరుణానిధి, బీజేపీ లీడర్ శర్బానంద సోనోవాల్‌ గురించి కూడా మాట్లాడుకున్నారు. పార్టీలలో కాంగ్రెస్‌ గురించి 47 శాతం, ఆప్‌ గురించి 25 శాతం చర్చ జరుగగా.. డీఎంకే, సీపీఎంల గురించి అత్యంత తక్కువగా 6 శాతం మాత్రమే మాట్లాడుకున్నారని తేటతెల్లమైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments