Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతా బెనర్జీ సరికొత్త పాలిటిక్స్: సీపీఎంతో దోస్తీ!

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (11:33 IST)
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు మరో కొత్త రాజకీయ బంధానికి తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చిన సమాధానాలు కొత్త బంధానికి తెరలేపే విధంగా ఉన్నాయి. 
 
"సీపీఎంతో మేము చేతులు కలుపుతామని స్పష్టంగా చెప్పలేం. అయితే, ఈ ప్రతిపాదనపై పార్టీలో కూలంకషంగా చర్చ జరగాల్సి ఉంది. అన్నీ అనుకూలంగా ఉంటే, భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు" అని మమత తెలిపారు. 
 
ఈ విషయంలో తమ పార్టీ నేతల అభిప్రాయాలు చాలా ముఖ్యమని ఆమె అన్నారు. దీంతో, భవిష్యత్తులో కొత్త రాజకీయ సమీకరణాలను కొట్టి పారేయలేమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్‌లకు మమత శుభాకాంక్షలు తెలిపారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments