Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతా బెనర్జీది హిరణ్యకశ్యపు కుటుంబమా? : సాక్షి మహరాజ్

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (14:19 IST)
వెస్ట్ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమెది రాక్షసకుటుంబం అని ఆరోపించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన వారిపై బెంగాల్ సర్కారు ఉక్కుపాదం మోపారనే విమర్శలు వచ్చాయి. పలు ప్రాంతాల్లో టీఎంసీ - బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. 
 
ఈ పరిణామాలపై బీజేపీ ఉన్నావ్ ఎంపీ సాక్షి మహరాజ్ స్పందిస్తూ, బెంగాల్ రాష్ట్రంలో జై శ్రీరాం అన్నవారిపై ఆగ్రహిస్తున్నారనీ, మమతా బెనర్జీ హిరణ్యకశ్యపుడు కుటుంబానికి చెందిన వారన్నారు. 
 
కృత యుగంలో ఓ రాక్షసుడు ఉండేవాడని.. అతడి పేరు హిరణ్యకశ్యపుడని.. విష్ణుమూర్తిని కొలిచినందుకు తన కుమారుడైన ప్రహ్లాదుడినే జైల్లో బంధించాడని అన్నారు. బెంగాల్‌లో కూడా ప్రస్తుతం అలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయని.. దీన్ని బట్టి చూస్తే మమతా బెనర్జీ ఆ రాక్షసుడి కుటుంబానికి చెందిన వారిలా అనిపిస్తోందని సాక్షి మహరాజ్ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments