Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా ఇంటిపై ఐటీ దాడి చేయదేం... మోహన్ రావుపై ఐటీ దాడి అనైతికం: మమత

తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మోహన్ రావు ఇళ్లపైన, ఆయన కుమారుడు, అల్లుడు ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు చేయడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు సాంకేతికంగా తప్పిదమని అన్నారు. ఐటీ శాఖ భాజపా అధ్యక్

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (15:15 IST)
తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మోహన్ రావు ఇళ్లపైన, ఆయన కుమారుడు, అల్లుడు ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు చేయడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు సాంకేతికంగా తప్పిదమని అన్నారు. ఐటీ శాఖ భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఇంటిపై ఎందుకు చేయడంలేదు అని ప్రశ్నించారు. 
 
గతంలో కూడా ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటిపైన ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసి వేధించిందని గుర్తు చేశారు. ఇలాంటి వారిపై ఐటీ దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. డబ్బులు తీసుకుంటున్న అమిత్ షాపై ఐటీ శాఖ ఎందుకు దృష్టి సారించడంలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పార్లమెంటులో నిలదీస్తామని ఆమె అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments