Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా ఇంటిపై ఐటీ దాడి చేయదేం... మోహన్ రావుపై ఐటీ దాడి అనైతికం: మమత

తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మోహన్ రావు ఇళ్లపైన, ఆయన కుమారుడు, అల్లుడు ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు చేయడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు సాంకేతికంగా తప్పిదమని అన్నారు. ఐటీ శాఖ భాజపా అధ్యక్

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (15:15 IST)
తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మోహన్ రావు ఇళ్లపైన, ఆయన కుమారుడు, అల్లుడు ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు చేయడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు సాంకేతికంగా తప్పిదమని అన్నారు. ఐటీ శాఖ భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఇంటిపై ఎందుకు చేయడంలేదు అని ప్రశ్నించారు. 
 
గతంలో కూడా ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటిపైన ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసి వేధించిందని గుర్తు చేశారు. ఇలాంటి వారిపై ఐటీ దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. డబ్బులు తీసుకుంటున్న అమిత్ షాపై ఐటీ శాఖ ఎందుకు దృష్టి సారించడంలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పార్లమెంటులో నిలదీస్తామని ఆమె అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments