Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాత్మా గాంధీ ఓ తెలివైన వ్యాపారి : బీజేపీ చీఫ్ అమిత్ షా

జాతిపిత మహాత్మా గాంధీపై భారతీయ జనతా పార్టీ చీఫ్ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీని ఓ తెలివైన వ్యాపారితో పోల్చారు. అందుకే దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక భారతీయ జనతా పార్టీని రద్దు చేయాలని సూచించారన

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (14:50 IST)
జాతిపిత మహాత్మా గాంధీపై భారతీయ జనతా పార్టీ చీఫ్ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీని ఓ తెలివైన వ్యాపారితో పోల్చారు. అందుకే దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక భారతీయ జనతా పార్టీని రద్దు చేయాలని సూచించారని ఆయన గుర్తుచేశారు. 
 
శనివారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఆయన ముందే పసిగట్టారని... అందుకే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని ఆయన సూచించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విలువలు లేవని ధ్వజమెత్తారు.
 
ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు, సూత్రాలు లేవని చెప్పారు. స్వాతంత్ర్యాన్ని సాధించడం కోసమే ఆ పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు. దేశంలో ఉన్న 1650 రాజకీయ పార్టీల్లో కేవలం బీజేపీ, సీపీఎంలలో మాత్రమే అంతర్గత స్వేచ్ఛ ఉందని చెప్పారు. కాంగ్రెస్‌లో సోనియా తప్పుకుంటే ఆమె కుమారుడు అధ్యక్షుడు అవుతారని... బీజేపీలో మాత్రం ఎవరు అధ్యక్షుడు అవుతారో చెప్పలేమని, అందుకు తానే నిదర్శనమన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments