Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో డోసు టీకా వేసుకున్న వ్యక్తి శరీరంలో అయస్కాంత శక్తులు!

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (15:35 IST)
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు వీలుగా కరోనా వ్యాక్సిన్లు వేయించుకోవాలని పదేపదే కోరుతున్నారు. అయితే, కరోనా రెండో డోసు వేసుకున్న వారి శరీరంలో సరికొత్త మార్పులు కనిపిస్తున్నాయి.
 
ఇటీవల మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన అరవింద్ సోనార్ అనే వ్యక్తికి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అయస్కాంత శక్తులు వచ్చాయన్న ఘటన సంచలనం సృష్టించింది. 
 
ఇప్పుడా ఘటన మరువక ముందే ఉల్హాస్ నగర్‌కు చెందిన మరో వ్యక్తి కరోనా టీకా రెండో డోసు తీసుకున్న అనంతరం అయస్కాంత శక్తులు వచ్చినట్టు చెబుతుండడం మరింత ఆసక్తి కలిగిస్తోంది.
 
ఆ వ్యక్తి పేరు శాంతారాం చౌదరి. తనకు అయస్కాంత శక్తులు వచ్చినట్టు నిరూపించడానికి ఓ వీడియో కూడా విడుదల చేశాడు. అందులో ప్లేట్లు, స్పూనులు, నాణేలు అతడి శరీరానికి అయస్కాంతంలా అతుక్కుపోవడం చూడొచ్చు.
 
దీనిపై శాంతారాం చౌదరి మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల నాసిక్ వ్యక్తి కరోనా టీకా తీసుకున్న తర్వాత అయస్కాంత శక్తులు పొందిన వైనం మీడియా ద్వారా తెలుసుకున్నానని వెల్లడించాడు. 
 
తాను కూడా రెండో డోసు టీకా వేయించుకున్నాక, తనలోనూ అయస్కాంత శక్తులు వచ్చాయేమోనని పరిశీలించానని తెలిపాడు. ప్లేట్లు, స్పూనులు అతుక్కోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వివరించాడు. దాంతో, తనలోనూ అయస్కాంత శక్తులు వచ్చాయని నిర్ధారించుకున్నట్టు శాంతారాం చౌదరి వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments