Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్సిజన్ పైపుతో ఉరేసుకున్న కోవిడ్ రోగి... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (16:47 IST)
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా, మహారాష్ట్రతో పాటు.. ఉత్తరభారతంలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ వైరస్ కాటేస్తోంది. దీంతో ప్రతి ఒక్కరు ప్రాణభయంతో వణికిపోతున్నారు. 
 
ముఖ్యంగా వృద్ధుల ప‌రిస్థితి అయితే మ‌రీ దారుణంగా త‌యార‌య్యింది. క‌రోనా బారినప‌డి ఆస్ప‌త్రి పాలైన వృద్ధులను కుటుంబ‌స‌భ్యులు ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తున్న ఘ‌ట‌న‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా వ‌చ్చిందంటే చాలు వృద్ధులు వ‌ణికిపోతున్నారు. భ‌విష్య‌త్తును త‌లుచుకుని భ‌యంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలకు పాల్ప‌డుతున్నారు. 
 
తాజాగా మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో అలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకున్న‌ది. క‌రోనా పాజిటివ్ రావ‌డంతో నాగ్‌పూర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోని కొవిడ్ వార్డులో చేరిన ఓ 81 ఏండ్ల‌ వృద్ధుడు బాత్రూంలోకి వెళ్లి ఆక్సిజ‌న్ పైప్‌తో ఉరేసుకున్నాడు. నాగ్‌పూర్‌ ఆస్ప‌త్రిలో ఈ విషాదకర ఘటన జరిగినట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments