Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్సిజన్ పైపుతో ఉరేసుకున్న కోవిడ్ రోగి... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (16:47 IST)
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా, మహారాష్ట్రతో పాటు.. ఉత్తరభారతంలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ వైరస్ కాటేస్తోంది. దీంతో ప్రతి ఒక్కరు ప్రాణభయంతో వణికిపోతున్నారు. 
 
ముఖ్యంగా వృద్ధుల ప‌రిస్థితి అయితే మ‌రీ దారుణంగా త‌యార‌య్యింది. క‌రోనా బారినప‌డి ఆస్ప‌త్రి పాలైన వృద్ధులను కుటుంబ‌స‌భ్యులు ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తున్న ఘ‌ట‌న‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా వ‌చ్చిందంటే చాలు వృద్ధులు వ‌ణికిపోతున్నారు. భ‌విష్య‌త్తును త‌లుచుకుని భ‌యంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలకు పాల్ప‌డుతున్నారు. 
 
తాజాగా మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో అలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకున్న‌ది. క‌రోనా పాజిటివ్ రావ‌డంతో నాగ్‌పూర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోని కొవిడ్ వార్డులో చేరిన ఓ 81 ఏండ్ల‌ వృద్ధుడు బాత్రూంలోకి వెళ్లి ఆక్సిజ‌న్ పైప్‌తో ఉరేసుకున్నాడు. నాగ్‌పూర్‌ ఆస్ప‌త్రిలో ఈ విషాదకర ఘటన జరిగినట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments